రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏనుగల్లుపై వరాల జల్లు కురిపించారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్�
దేశంలో ప్రతియేటా 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8 లక్షల వర కు మరణాలు వెలుగు చూస్తున్నాయని కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు.
క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీ�