రుతుస్రావ రక్తాన్ని పరీక్షించి క్యాన్సర్, శరీరం లోపలి భాగాల్లో మంటకు సంబంధించిన వ్యాధులను గుర్తించే స్మార్ట్ శానిటరీ ప్యాడ్స్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న విధానంలో, శానిటరీ టవల్లో నాన్
మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కు�
క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. తీవ్ర మనస్తాపంతో ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచానపడింది. కొడుకు దూరమైతే తట్టుకోలేననుకుందో ఏమో గానీ అతడి కంటే
గుండె, శ్వాసకోశ క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం పొగే! కానీ, ధూమపానాన్ని వదిలిపెడితే ఆ ముప్పు తగ్గిపోతుందా? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తూ ఉంటుంది. దీనికి జవాబు కనుక్కోవడానికి అమెరికాలో 5,51,388 మంది వయోజనులపై �
కొత్తగా 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు వచ్చే నెలలో ప్రారంభం.. అత్యాధునిక సేవలు శస్త్రచికిత్సకు తప్పనున్న సుదీర్ఘ నిరీక్షణ హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా �