సింగూరు ప్రాజెక్టు కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వరద కాలువ పనుల్లో 15 శాతం కమీషన్ వసూలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని తెలిపారు.
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గంలో ఒక్క ఎకరా వరి పంటను ఎండనివ్వమని, తాగునీటికి ఎద్దడి లేకుండా చూస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
Sitarama project | సీతారామ ప్రాజెక్ట్(Sitarama project) కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం సమీపంలో �
జిల్లావాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్త�
కరువు నేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ భువనగిరి మండలం బస్వాపూర్లో నిర్మిస్తున్న నృసింహ సాగర్ జలాశయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
మియాపూర్ : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నందమూరినగర్ నుంచి నిజాంపేట రోడ్డు వరకు చేపడుతున్న వరద నీటి కాలువ పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ పరిశీల�
భూమి పూజ | జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్దకొత్తపల్లి, యాపట్ల, జగన్నాథపురం, మారేడుదిన్నే, చంద్రబండ తండా తదితర గ్రామాల పరిధిలోని దాదాపు పదివేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు బాచారం హై �