Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా, టీఎస్ఆర్టీసీ అన్ని డిపోల్లో శనివారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి
కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�