ఆ జంట పెళ్లి తంతు పూర్తికావడంతో వధువుకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారి మాటను వినలేదు. అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టింది.
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద
వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు