మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-10కు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టోర్నీలల�
బీడబ్ల్యూఎఫ్ చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు.. 21-15, 8-21, 21-17తో టోమోకా మియాజాకి(జపాన్)పై ఉత్కంఠ విజయం సాధ�
మలేషియా మాస్టర్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతున్నది. తన కంటే మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేస్తూ మున్ముందుకు సాగుతున్న శ్రీకాంత్.. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులోనూ
ఈ ఏడాది పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఆశించిన ఫలితాలు సాధించక సతమతమవుతున్న భారత షట్లర్లకు మరో ప్రతిష్టాత్మక టోర్నీ సవాల్ విసరనుంది. మంగళవారం నుంచి కింగ్డొ వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చ
ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మరో బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి సిద్ధమైంది. జకర్తా వేదికగా మంగళవారం నుంచి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టో