ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనడానికి కనీసం వారం రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వ్యాపారులు కాంటాలు ఆలస్యం చేయడంతో ఎటుచూసినా ధాన్యం కుప్ప�
కొనుగోలు ప్రారంభించి 15 రోజులైనా వడ్లను ఎందుకు కొనడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు సేవా సహక
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో కామారెడ్డి-కరీంనగర్ రహదారిపై వడ్లను పోసి రాస్తారోకో చేపట్టారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగు�
మండలంలోని చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతు లు బుధవారం రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని,
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి రోజులు గడుస్తున్నా తూకం చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా వ�
అదనపు కలెక్టర్ రఘురామ శర్మ | రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని..ఎవరైనా ఈ చర్యకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర�