రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గి�
క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ పంపిణీని ఆర్టీసీ నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ప్రారంభించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు
వేసవిలో వేడిని తట్టుకోవడానికి హైడ్రేషన్ అత్యంత కీలకమైన నియమంగా భావించబడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ శరీరానికి ద్రవాల అవసరం కూడా పెరుగుతుంది. బయట పనిచేసేవారే కాదు, ఎయిర్ కండిషన్ గదుల్లో పనిచేసేవార�
మజ్జిగను చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మజ్జిగను అన్నంలో కలిపి తింటారు. లేదా నేరుగా తాగుతారు. మజ్జిగ ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. అందువల్ల మజ్జిగను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయో
ఒకప్పుడు చాలా మంది ఇళ్లలో కచ్చితంగా ఆవులు లేదా గేదెలు ఉండేవి. దీంతో అందరి ఇళ్లలోనూ పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యికి లోటు ఉండేది కాదు. ఆయా ఆహారాలను మన పూర్వీకులు, పెద్దలు అధికంగా తినే వారు. అందుకనే �
సాధారణంగా చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. కానీ మజ్జిగను మాత్రం తీసుకోరు. అందులో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పి మజ్జిగను సేవించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే పెరుగు కన్నా మజ్జిగనే ఎ�
EX MLC JEEVAN REDDY | సారంగాపూర్ : వివిధ ప్రాంతాల నుండి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి పాదయాత్రగా వెళ్తున్న ఆంజనేయ స్వాములు మజ్జిగ, పండ్లు, మినరల్ వాటర్ ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం అందించారు.
Butter Milk | మజ్జిగ అందరికీ సుపరిచితమే. లంచ్ అయ్యాక చాలా మంది తప్పనిసరిగా ఒక గ్లాస్ మజ్జిగ తాగుతారు. శరీరానికి చలువ చేసే పదార్థాల్లో మజ్జిగక కూడా ఒకటి. అంతే కాదు.. జీర్ణ సమస్యలతో బాధపడేవారిక�
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన�
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ �
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి తాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.