బూర్గంపహాడ్ మండల పరిధిలోని మేజర్ పంచాయతీ సారపాక పరిధిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు సారపాక 10వ వార్డు సభ్యులు పాటి అశోక్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పనులు చేస్తున్న..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థా
వేసవికాలంలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆకలి తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, ఆహారం ఆలస్యంగా జీర్ణం కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో పెర�
వేసవికాలంలో చాలా మంది ఇళ్లలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు మేలు చేస్తుందని వైద్యులు చెప్పే ఈ సంప్రదాయ పానీయం ఇప్పుడు ఆరోగ్యపరంగానూ మరింత ప్రాధాన్యం ప
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.
కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లా�
రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గి�
క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ పంపిణీని ఆర్టీసీ నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ప్రారంభించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు
వేసవిలో వేడిని తట్టుకోవడానికి హైడ్రేషన్ అత్యంత కీలకమైన నియమంగా భావించబడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ శరీరానికి ద్రవాల అవసరం కూడా పెరుగుతుంది. బయట పనిచేసేవారే కాదు, ఎయిర్ కండిషన్ గదుల్లో పనిచేసేవార�
మజ్జిగను చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మజ్జిగను అన్నంలో కలిపి తింటారు. లేదా నేరుగా తాగుతారు. మజ్జిగ ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. అందువల్ల మజ్జిగను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయో
ఒకప్పుడు చాలా మంది ఇళ్లలో కచ్చితంగా ఆవులు లేదా గేదెలు ఉండేవి. దీంతో అందరి ఇళ్లలోనూ పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యికి లోటు ఉండేది కాదు. ఆయా ఆహారాలను మన పూర్వీకులు, పెద్దలు అధికంగా తినే వారు. అందుకనే �
సాధారణంగా చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. కానీ మజ్జిగను మాత్రం తీసుకోరు. అందులో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పి మజ్జిగను సేవించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే పెరుగు కన్నా మజ్జిగనే ఎ�
EX MLC JEEVAN REDDY | సారంగాపూర్ : వివిధ ప్రాంతాల నుండి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి పాదయాత్రగా వెళ్తున్న ఆంజనేయ స్వాములు మజ్జిగ, పండ్లు, మినరల్ వాటర్ ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం అందించారు.