Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
IMF Gita Gopinath | భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే ఆదాయం పన్ను వసూళ్లు పెరగాలని, జీ-20 దేశాలతో సమానంగా 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ చెప్పారు.
CBDT- IT Department | భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన ఎస్యూవీ కూపే (SUV Coupe) తరహా కారు సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) డెలివరీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నది.
Tecno Spark Go 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1).. త్వరలో భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
BPCL - Bio Fuel Bunker | ముంబై నాకాశ్రయం వద్ద బయో ఫ్యుయల్ బ్లెండ్ హైఫ్లాస్ హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎఫ్హెచ్ఎస్డీ) బంకర్ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపింది.
Investers Wealth | ఈక్విటీ మార్కెట్లలో అన్ని సెక్టార్ల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది.
Gold - Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.72,750 వద్ద ముగిసింది.
Forex Reserve | ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Redmi A3x | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
దేశీయ మార్కెట్లో సొంత బ్యాటరీతో తక్కువ ఖర్చుతో నడిచే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ‘ఓలా రోడ్స్టర్’ ఆవిష్కరించిన తర్వాత ఓలా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,664 కోట్లకు పెరిగింది.
Tata Sons - Chandrababu | ఏపీ ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. కో-చైర్మన్గా వ్యవహరిస్తారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.