ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు.
మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో వచ్చి
మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎడ్ల జత యజమాని యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన �
బెంగుళూరు: కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కర్నాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రె