రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయ�
వేరే ప్రాంతానికి చెందిన ఇంటిస్థలం పత్రాలను చూపించి ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకున్న నిర్మాణదారులకు రెవెన్యూశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల పరిధి�
రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి. దీనికితోడు హైడ్రా కూల్చివేతలతో బిల్డర్ల
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ సమీపంలోని మూసి కాలువను ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ బండరాళ్లతో మూసేస్తున్నది. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మంచిరేవుల గ్రామస్త�
న్యూఢిల్లీ: ఇద్దరు బిల్డర్లకు చెందిన సుమారు రూ.415 కోట్ల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ కేసులో ఆ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. రేడియస్ డెవలపర్స్ సం�
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
భారీగా పెరుగుతున్న ధరలు టన్నుపై రూ.20-30వేల అదనపు భారం సిమెంట్ బస్తాపైనా రూ.30-50 వరకు పెంపు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కోలుకుంటున్న నిర్మాణ రంగానికి ధరలు శరాఘాతంగా మారుతున