కరీంనగర్ నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.443 కోట్లతో అంచనా బడ్జెట్ను ఆమోదించారు. గురువారం సాయంత్రం క రీంనగర్ నగరపాలక సంస్థలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన, బడ్జె ట్ సమావేశ�
తాజా బడ్జెట్లో సరికొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. భారతీయ భాషా పుస్తక్ పేరిట తీసుకొస్తున్న ఈ పథకం ద్వారా స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ పుస్తకాలను
చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బల్దియా బడ్జెట్ సమావేశం రచ్చ రచ్చగా సాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నిరసనలు, �
బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన గడ్డం వినోద్ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం సమయమివ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
మణికొండ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా జరిగింది. ఐదు మాసాలుగా ప్రజాసమస్యలను గాలికొదిలి..ఇప్పుడు టేబుల్ ఎజెండా అంటూ ఏవిధంగా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారంటూ మెజార్టీ సభ్యులు తీవ్ర�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.