CM KCR | హైదరాబాద్ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధున�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున
నాగార్జున సాగర్ : బుద్ధుని జయంతి వేడుకలు నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కన్నులపండుగగా జరిగాయి. టిబెట్, మైసూర్తో పాటు, వివిధ ప్రాంతల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి �
బుద్ధ వనం | ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపార�
హాలియా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవ నం ప్రాజెక్ట్ను సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిద్ధామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకా�