క్రీ.పూ.623వ సంవత్సరంలో ఇప్పటి నేపాల్లోని లుంబినిలో ఒక రాజ కుటుంబంలో బుద్ధుడు జన్మించారు. కానీ ఆయన రాజు గానీ, చక్రవర్తి గానీ కాలేదు. ఒక గొప్ప తథాగత బుద్ధుడుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కాకుండా కొందరు వ్యక్తుల పేరిట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడంలోని పవిత్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
ధీ + యానం = ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. బుద్ధితో మనుగడ సాగిస్తే జీవితంలో స్వార్థానికి చోటుండదు. కోపాలకు, తాపాలకు తావుండదు. ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసి�
నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
మహబూబ్నగర్ : ప్రతి మనిషిలో మార్పు తెచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గౌతమ బుద్ధునికి గొప్ప చరిత్ర ఉందని అన్�
నెత్తిన పాలకుండతో ఆ దారి వెంట వెళ్తున్న ప్రతి సారీ సుజాత కళ్లు ఓ మహావృక్షం కింద తపోముద్రలో కూర్చున్న ఆ సాధకుడిని గమనించేవి. ఆ వేళా విశేషం ఏమిటో మరి, ఆయన దర్శనం తర్వాత ఆమెకు పెండ్లయింది, కడుపు పండింది. అప్పట