కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పను సీఐడీ సోమవారం మూడు గంటలపాటు ప్రశ్నించింది. 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు సీఐడీ బుధవారం నోటీసులిచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది.
బెంగళూర్ : బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ.50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్లు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే గానిగ రవి సంచలన వ్యాఖ్యలు చే�
నిజం నిప్పులాంటిది.. అది ఎన్నటికైనా బయటపడాల్సిందే.. ఎక్కువకాలం ఎవరూ దాన్ని దాచలేరు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోయింది.