‘పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో బీసీలకు ఎంతో న్యాయం జరిగింది. సంక్షేమ బడ్జెట్లో 70 శాతం బీసీలకే కేటాయించిండ్రు. కేసీఆర్ ఆనాడు కుల వృత్తులను బలోపేతం చేస్తుంటే కొంత మంది ఎగతాళి చేస్తూ మాట్లాడిండ్రు.
మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికే అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వ
ఐహెచ్పీ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డంపెట్టుకుని రేవంత్రెడ్డి, సృజన్రెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. 2 కోట్ల సృజన్రెడ్డి కంపెనీ రూ. 1000 కోట్ల పనులు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పీ రూ. 200 �
మహబూబ్నగర్లో శాసనమండలి ఉపఎన్నికల వేడి ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్కు చెందిన కసిరెడ్డి న�
నీటిపారుదలశాఖ శాఖపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూ ర్తిగా తప్పుల తడక అని, సత్యదూరమని ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. అది వైట్పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని వ్యాఖ్యానించా�
జైరాం రమేశ్, చిదంబరం, ప్రణబ్ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. కాంగ్రెస్లో అంతకంటే లేడు. రెండుకం�