Nagarkurnool | అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర
45 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్గా గెలుపొందినట్టు తొలుత ప్రకటించిన ఎన్నికల అధికారులు 5 నిమిషాల్లోనే ఫలితాన్ని తారుమారు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో రీకౌంటింగ్కు అప్పీల్
బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన భువనగిరి మండలం హనుమపురం గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.