సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళపెంట గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు ఆయనకు మేళతాళాలతో ఘనస్వాగతం పలుకగా ప్రజలను ఓట్లు అభ్యర్థించార�
అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయం�
తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఇటీవల బీజేపీ పార్టీ నాయకులు చేపట్టిన సభ ప్రజల భరోసా కోసం కాదని.. వారి రాజకీయ ఉనికి కోసం చేపట్టిన గోస అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఘాటుగా విమర్శించారు.
సమైక్య పాలనలో పూర్తిగా నిరాధారణకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో తగిన గుర్తింపు దక్కిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
‘బీఆర్ఎస్ ఇంటి పార్టీ. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేరుస్తూ అండగా నిలుస్తోంది. జనమంతా మన వెంటే ఉ న్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయం’ అని మంత్ర�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యుర్థులే దిక్కులేరని, అయినా పార్టీ నేతలు గెలుస్తామని కలలుగంటున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ప�