CM KCR | మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ఈ దేశంలో కిసాన్ సర్కార్ రావాలని ప్రతిజ్ఞ చేసి, యాత్ర
CM KCR | వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలి అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని కేసీఆర్ సూచించారు.
CM KCR | తెలంగాణలో వచ్చినా మార్పు దేశమంతా రావాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే రెండేండ్లలోనే మహారాష్ట్ర�
CM KCR | భారత్ పేద దేశం ఎంతమాత్రమూ కాదు.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ బుద్ధి జీవుల దేశం. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.
CM KCR | ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ.. ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
BRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు ఉన్నారు. నాందేడ్ ఎయిర్పోర్టులో కేసీఆర్కు బీఆర్ఎస్ మంత్రులు, మహారాష్ట్రకు చెందిన ఆయా పార్టీల
BRS Party | బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్