ప్రజల లక్ష్యం.. ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుబిడ్డగా అందరివాడినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి పార్లమెంటుకు పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట
: ఖమ్మం జిల్లా రైతుబిడ్డను నేను.. ఇకడే పుట్టి ఇక్కడే పెరిగాను.. జిల్లా ప్రజలతోనే నిత్యం కలిసిమెలిసి ఉన్నాను.. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం ప్రజల మధ్యలోనే ఉంటా.
పట్టణంలోని ప్రధాన ప్రసాద్ జామియా మసీద్లో ముస్లింలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇచ్చిన ఇఫ్తారు విందులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తె
బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును మధిర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా వారి�
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.