ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు తిరుగులేదని, ఇతర పార్టీలకు స్థానం లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి చంపాపేట డి
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ప్రజల సమస్యలు తీర్చని ఈ ప్రభుత్వంపై భవిష్యత్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్న�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో మూలన పెట్టిన ఇన్వర్టర్లు, జనరేటర్లను రెడీ చేసుకోవా�
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సోదరుడు దేవిరెడ్డి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ నితిన్రెడ్డి అమెరికాలో డాక్టర్. అక్కడి వైద్యురాలు విట్ని స్నీడర్ను ప్రేమించాడు.
MLA Devi Reddy Sudhir Reddy | గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devi Reddy Sudhir Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడ�