హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పరకాల, హుజూరాబాద్ నాలుగు లేన్ల రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా �
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అక్కన్నపేట చౌరస్తాలో గురువారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం �
బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశి
తెలంగాణ మాదిరిగానే మహారాష్ట్రలో పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు చీదరించుకున్నారని, కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దే
రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ ను�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ ఏమైందని పెబ్బేరు మండల బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోమవారం సుభాశ్ చౌరస్తా లో రైతులతో కలిసి వారు పెద్దఎత్తున