రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకుల
పంటరుణమాఫీ అమలులో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గురువారం సంగారెడ్డి జిల్లా అంతటా ధర్నాలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష నుంచి రెండు లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెం�
ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మా
రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించింది. అన్నదాతలకు అండగా, ఆంక్షలు లేని రుణమాఫీ అమలు కోసం నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. గులాబ�
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లోని ఎమ్మెల్సీ క్యాంప