తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నార�
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్న
చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన త
కేసీఆర్ పోరాట స్పూర్తిగా చెబుతున్నాతిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్య మనందరిది. బరాబర్ పెడుదం. తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టే బాద్యత మనందరిది.
నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్లో శుక్రవారం చేపట్టనున్న దీక్షాదివస్కు సంబంధి�
దీక్షా దివస్ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జులు పిలుపునిచ్చారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయాల్లో ముఖ్య నేతలతో మంగళవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆయాచోట్ల వారు మా�
పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి, హనుమకొండ మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జ�