కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాన నిందితుడిగా ఉన్న ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసులు గురువారం సిద్ధరామయ్య బావమరిది మల్లిఖార్జున స్వామి, మరో నిందితుడు దేవరాజ్లను విచారించింది.
Mallanna Temple | ‘ఎవరికేమైతే నాకేంటి.. నేను బా గుంటే చాలు’ అ నుకునే ఈ రోజు ల్లో.. అయిన వా రు, కన్నవారి పట్ల విపరీత బుద్ధులను ప్రదర్శించి.. బంధాలు, బంధుత్వాలను తెంచుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. ఓ మేన బావ మానవత్వం చాటా డు. ర�
పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు.
అహ్మదాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఎనిమిదేండ్ల బాలుడ్ని తల్లి, ఆమె బావ కలిసి హత్య చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ గ్రామీణ ప్రాంతమైన విరామ్గంలో రెండేండ్ల కిందట ఈ దారుణం జరుగగా వారిద్దరిని పో�