బైకుపై వెనక కూర్చున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్స్నాచర్లు పుస్తెలతాడు తెంపుకొని వెళ్లిన ఘటన నేరేడ్మెట్లో జరిగింది. నేరేడ్మెట్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్లో నివాసం ఉంటున్న ప�
రాజ్ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్ర
పాట్నా: దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారవేత్త మరణించాడు. ఆయన భార్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. బీహార్లోని కతిహార్లో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. కేలబరి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మేఘనాథ్ యాదవ్ బిజినె