లండన్: భారత్లో B.1.617 కరోనా వైరస్ వేరియంట్ పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.1.617 వేరియంట్కు స�
లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వే�
లండన్: టీకాల కోసం అలమటిస్తున్న పేదదేశాలకు బ్రిటన్ తనదగ్గరున్న కోవిడ్ టీకాల్లో 20 శాతం విరాళంగా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ సూచించింది. సత్వరమే.. అంటే కనీసం జూన్ మొదటివారం నాటికి వ�
వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు
కఠ్మాండూ: గార్డియన్ పత్రిక ఒపీనియన్ కాలమ్ కు రాసిన లేఖలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అత్యంత దయార్ద్రమైన రీతిలో బ్రిటన్ సాయాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం నేపాల్లో కోవిడ్ కేసులు మరణాలు పెరుగుతున్నాయని �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రా
లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన
బ్రిటన్ ప్రధానితో నేడు మోదీ భేటీ | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున�
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంచ, ఆక్సిజన్ అం�