కఠ్మాండూ: గార్డియన్ పత్రిక ఒపీనియన్ కాలమ్ కు రాసిన లేఖలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అత్యంత దయార్ద్రమైన రీతిలో బ్రిటన్ సాయాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం నేపాల్లో కోవిడ్ కేసులు మరణాలు పెరుగుతున్నాయని �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రా
లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన
బ్రిటన్ ప్రధానితో నేడు మోదీ భేటీ | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున�
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంచ, ఆక్సిజన్ అం�
రూ.592 కోట్లకు కొనుగోలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వ్యాపార విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. బ్రిటన్కు చెందిన స్టోక్ పార్క్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ �
లండన్: భారత్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున�