ప్రతి 11 రోజులకు కేసులు రెట్టింపు మళ్లీ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి అమెరికాలో ఆందోళనకర వేరియంట్గా గుర్తింపు లండన్, జూన్ 17: ఇంగ్లండ్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ప్రతి 11 రోజులకు కేసులు రెట్ట�
ఎంబీఈ పురస్కారంపై అమిక జార్జ్ వ్యాఖ్యలండన్: శానిటరీప్యాడ్లను కొనుక్కోలేక పాఠశాలలకు వెళ్లలేకపోతు న్న పేద విద్యార్థినుల కోసం ‘ఫ్రీపీరియడ్స్’ సంస్థ ను ఏర్పాటు చేసిన భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ య�
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బ్రిటన్ను భయపెడుతున్నది. డెల్టా వేరియంట్ల పెరుగుతున్న కేసుల దృష్ట్యా జూన్ 21 తో ముగిసే లాక్డౌన్ ఆంక్షలను 4 వారాల పాటు పొడిగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్న
లండన్: మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైన
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు.. | నేటి నుంచి బ్రిటన్లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్�
లండన్: బ్రిటన్కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష ని�
బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు
లండన్:బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు కారీ సైమండ్స్ను (33) వివాహం చేసుకున్నారని ప్రధాని అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. శనివారం జరిగిన ఈ వివాహ వేడుకకు అ�
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో వివాహం చేసుకున్నారు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్లో క్యారీ సైమండ్స్ను రహస్యంగా పెళ్లాడినట్లు బ్రిటన్ ప
క్వారంటైన్| బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. బ్రిటన్లో భారత్ రకం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున�
లండన్: ఆస్ట్రాజెనికా కంపెనీకు చెందిన రెండు డోసుల టీకాలు వేసుకుంటే.. కోవిడ్ నుంచి సుమారు 90 శాతం రక్షణ ఉంటుందని ఇంగ్లండ్కు చెందిన ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. దీనికి సంబంధించిన డేటాను పబ్లిక్ హెల�