లండన్: మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైన
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు.. | నేటి నుంచి బ్రిటన్లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్�
లండన్: బ్రిటన్కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష ని�
బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు
లండన్:బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు కారీ సైమండ్స్ను (33) వివాహం చేసుకున్నారని ప్రధాని అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. శనివారం జరిగిన ఈ వివాహ వేడుకకు అ�
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో వివాహం చేసుకున్నారు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్లో క్యారీ సైమండ్స్ను రహస్యంగా పెళ్లాడినట్లు బ్రిటన్ ప
క్వారంటైన్| బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. బ్రిటన్లో భారత్ రకం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున�
లండన్: ఆస్ట్రాజెనికా కంపెనీకు చెందిన రెండు డోసుల టీకాలు వేసుకుంటే.. కోవిడ్ నుంచి సుమారు 90 శాతం రక్షణ ఉంటుందని ఇంగ్లండ్కు చెందిన ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. దీనికి సంబంధించిన డేటాను పబ్లిక్ హెల�
లండన్: భారత్లో B.1.617 కరోనా వైరస్ వేరియంట్ పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.1.617 వేరియంట్కు స�
లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వే�
లండన్: టీకాల కోసం అలమటిస్తున్న పేదదేశాలకు బ్రిటన్ తనదగ్గరున్న కోవిడ్ టీకాల్లో 20 శాతం విరాళంగా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ సూచించింది. సత్వరమే.. అంటే కనీసం జూన్ మొదటివారం నాటికి వ�
వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు