న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెన్నైకి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏప్రి
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గతంలో కరోనా బారినపడిన ఆయన శుక్రవారం ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ‘నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట
వాషింగ్టన్ : బ్రిటిష్ రాజకుంటుంబంపై మేఘన్ మెర్కెల్, ఆమె భర్త హ్యారీ చేసిన ఆరోపణలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని, హృదయవిదారకంగా ఉన్నాయని బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అన్నారు. పిల్లాడి చర్మం రంగ
లండన్ : బ్రిటిష్ రాజకుటుంబంపై ఆ ఇంటి కోడలు, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ చేసిన జాత్యహంకార వాదనలపై రాజకుటుంబానికి సమర్థనగా ప్రిన్స్ విలియం నిలిచారు. ఆమె చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొన�