ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుంగభద్ర నుంచి కూడా అదనంగా జలాలను వినియోగించుకుంటున్నదని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు విన�
కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది.
Brijesh Tribunal |ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను ఇష్టారీతిన ప్రాజెక్టులను కేటాయించిన తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సూటిగా ప్రశ్నించింది. ‘నాడు మీరు చేసిందే నేడు తెలంగాణ ఆచరిస్తున్�