Telangana | ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వరుడిని చితక బాది వధువును అపహరించిన ఘటన హుజురాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Karnataka Polling | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్ చేసి వివ�
నూతన వధూవరులకు వాళ్ల స్నేహితులు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి అక్కడున్న బంధుమిత్రులందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటనే కదా మీ అనుమానం. పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిఫ్ట్గా ఇచ
న్యూఢిల్లీ: ఒక జంట ఏకంగా పెండ్లి వేదికపైనే ముద్దులు పెట్టుకున్నది. పురోహితుడు చెప్పడంతో వధువరులు తీయని ముద్దుల్లో మునిగిపోయారు. షట్టర్డౌన్ ఫోటోగ్రఫీ పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సో