Breast Cancer | నడివయసు దగ్గరపడుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా దగ్గరవుతూ వస్తుంది. ఆధునిక వైద్య విధానాల పుణ్యమాని, ఈ రుగ్మతకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అదో ఖరీదైన వ్యవహారం. చి
శేరిలింగంపల్లి : రొమ్ముక్యాన్సర్పై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ఎంతగానో దోహాదపడుతుందని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, హిరో దగ్గుపాటి రానా అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోన�
Venkaiah Naidu : భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని
రసాయనాల్లో ముంచి తేల్చిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కలుషితమైన నీటితో, కెమికల్స్ ఆధారంగా తయారయ్యే ఆహార పదార్థాల �
మనిషికి విటమిన్-డి ఎంత అవసరమో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఈ విటమిన్ అధికంగా ఉన్న రోగుల విషయంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స మంచి ఫలితాలను ఇస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగ న�
10 గ్రామాల్లో 20 వేల మాస్కుల పంపిణీకి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్ణయం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్
మీ వయస్సు 20 దాటితే క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం 20-40 సంవత్సరాల వయసుగల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్చే స్థనాలను పరీక్ష చేయించుకోవాలి. 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ప్రతీ సంవత్సరం పరీక్ష చేయి�