Srisailam | శ్రీశైలంలో లోక కల్యాణం కోసం శుక్రవారం సాయంత్రం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జున�
Srisailam | దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.