ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చిరస్మరణీ యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన బాప�
పోడు భూముల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దుక్కుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాంగ్వి గ్రామంలో �
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్, శంకరపూర్, లింగట్ల గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణానికి
వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీల�
మండలంలోని సాయిలింగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి రాంకిషన్ ఆధ్వర్యం లో 150 మంది కార్యకర్తలతో కలిసి బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ సమక్షంలో టీఆర్ ఎస్ (బీఆర్ఎస్)లో చేరా�