బోనాల ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీలోని నల్ల పోచమ్మ అమ�
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ ప�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం మహేశ్వరం నియోజకవర్గంలో ఊరూరా ఉత్సాహంగా సాగింది. బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలు తీసి హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్పం
నాగర్కర్నూల్లో గులాబీ జనజాతర. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఎటుచూస్తే అటు జనంతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలు, బోనాలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. మంగళవారం నాగర్కర్నూల్ నూతన జిల్లా సమీకృత కలెక్ట�
మొగిలిగుండ్ల గ్రామం లో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం చండీయాగం, మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. మహి ళలు బోనాలను అందంగా ముస్తాబు చే
మహిషాసురమర్ధిని శ్రీగోనెమైసమ్మ అమ్మవారి జాతర వెల్దుర్తిలో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వెల్దుర్తి, చర్లపల్లి, శేరీ, ఎలుకపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, భక్తులు డప్పుచప్ప�