శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9:56 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసు�
పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు రెండు రోజుల క్రితం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవ�
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టారంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి డయల్ 100కు కాల్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో హైదరాబాద్ డయల్ 100 కంట్రోల్ రూం నుంచి నిజామాబాద్ వన్టౌన్ ఎస్హెచ�
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి. ఒక్క మే నెలలోనే మంగళవారం వరకు తెలంగాణ ఘటనలతో కలుపుకొని సుమారు వందలాది బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వచ్చినట్టు ఇంటెలిజెన్స్, దర్యా�