పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికి ఎదుటివారి పట్ల హూందాగా, ఉదారస్వభావంతో వ్యవహరించడం చాలా ముఖ్యమని చెబుతోంది బాలీవుడ్ యువ కథానాయకి జాన్వీకపూర్. ఇటీవలే ఆమె తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సంద
చచ్చిపోయిన హీరో బతికి రావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగా అయితే అది జరగదు కానీ సినిమాల్లో అయితే జరుగుతుంది కదా. అక్కడంతా చావు పుట్టుకలు స్క్రిప్ట్ రాసిన దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ఓ స�
తెలుగు చిత్రసీమలో సక్సెస్కు చిరునామాగా నిలుస్తోంది రష్మిక మందన్న. టాలీవుడ్లో లక్కీస్టార్గా అవతరించిన ఆమె అగ్రకథానాయకులతో జోడీకడుతూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్లో ఆమె తొలి అడుగు వేసింది. శుక్రవారం
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖుల ఇండ్లపై 2013లో ఐటీ దాడులు జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదని, ఇప్పుడు అది సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ఒక ప్�
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా అదిరిపోయే ఇమేజ్ ఉంది. హిందీ హీరోలు కూడా మన మహేష్ బాబును చూసి కుళ్లుకుంటారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అంటూ రణ్ వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టా�
అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దోస్తానా. ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇపుడు దోస్తానా 2 సీక్వెల్ తెరకెక్కుతుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్, లక్ష్ లాల్
జాన్వీకపూర్కు తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మరో స్పెషల్ పర్సన్ జాన్వీ జీవితంలో ఉన్నారు. ఇంతకీ ఆ పర్సన్ ఎవరనే కదా మీ డౌటు. జాన్వీకపూర్ కు చాలా ఇష్టమై�
బాలీవుడ్ కండల వీరుడు నటుడే కాదు మంచి పెయింటర్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. లాక్డౌన్ సమయంలో కుంచె పట్టి అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన సల్లూ భాయ్ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే పె�
తెలుగు, మలయాళ భాషల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందన్నా. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా నటుడు సిద్దార్థ్ మల్హోత్రాత