ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది �
సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతూ ఉండడం అత్యంత విషాదకరంగా మారింది. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూసాడు.
కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న అపోహల్ని రూపుమాపి వారిని చైతన్యవంతుల్ని చేసేందుకు కథానాయిక అలియాభట్ సిద్ధమైంది. ఇందుకోసం పోడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఆడియోమాటిక్పై ఐదు ఎపిసోడ్లతో ఓ సిరీస్ను నిర్�
ప్రియాంక చోప్రా ఇపుడు గ్లోబర్ స్టార్ గా తన హవా ఏంటో చూపించే ప్రయత్నాల్లోఉన్న సంగతి తెలిసిందే. నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత హాలీవుడ్ ప్రాజెక్టులపై తన ఫోకస్ పెట్టింది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో, లాక్ డౌన్ కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. వేలాది మందికి సపోర్టుగా నిలిచి రియల్ హీరో అయిపోయాడు.
టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రామాయణం ఇతిహాసం ఆధారంగా పలు చిత్రాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. �
బాలీవుడ్ అరంగేట్రం ఆలస్యం కావడానికి తనలో ఉన్న భయమే ప్రధాన కారణమని చెప్పింది సమంత. తెలుగు చిత్రసీమలో అగ్రనాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోన్న ఆమె ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్సిరీస్తో హిందీలో ఎంట్రీ ఇచ్చింద
సినీరంగంలో కీర్తిప్రతిష్టల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. ఆధునిక భావాలు కలిగిన యువతిగా సమాజానికి ప్రేరణనిచ్చే కథల్ని ఎంచుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నానని
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు.