విజయ్దేవరకొండ యాక్షన్ థ్రిల్లర్ లైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ర
ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై వేటు పడింది. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ద్వేషపూరిత ప్రవర్తనను నిరోధించేందుకు ట్విట�
ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీకపూర్ పోస్ట్ చేసిన హాట్ఫొటోలు కొన్ని చర్చనీయాంశమయ్యాయి. దేశమంతా కరోనా సెకండ్వేవ్తో సతమతమవుతుంటే బాధ్యత లేకుండా అలాంటి ఫొటోలు పెట్టడమేంటని నె�
కరోనా సెకండ్ వేవ్ వీఐపీలను, సెలబ్రిటీలను వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇంట్లో అందరూ కొవిడ్ పాజిటివ్గా తేలార
ఈ ఏడాది ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ను ఆడియెన్స్ కు అందించాడు దేవీ శ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే డీఎస్పీ బాలీవుడ్ ప్రాజెక్టుకు పనిచేసే అవకాశాన్ని కొట్టిసినట్టు వార్త టాక�
‘నేను చాలా మారిపోయాను’ అంటున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. కరోనా వేళలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్లో లీడ్రోల్లో అలరించింది. ఓ విజేత కథలో కనిపించిన ఆమె