బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడ�
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ�
బోథ్-నిర్మల్ ప్రాంతాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు నిర్దేశించిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రా
అడవుల జిల్లా ఆదిలాబాద్ వన్యమృగాల సంచారంతో వణికిపోతున్నది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నేరేడుపల్లె సమీపంలో ఆవుపై పులిదాడి చేసి హతమార్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్లో మేకల మంద�
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం మండలంలోని చింతలబోరి గ్రామశివారులో అటవీ సిబ్బందికి కనిపించిన పులి.. మళ్లీ బుధవారం ఉదయం 6 గంటలకు చింతలగూడ పరి
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Boath, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Boath, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Boath,
CM KCR | ఆదిలాబాద్ జిల్లాలోని చనకా - కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం �
బోథ్, ఏప్రిల్ 8: గ్రామానికి ప్రజాప్రతినిధురాలైనప్పటికీ పొట్టకూటికోసం కూలీ పనులకు వెళ్తున్నారు ఆదిలాబాద్ జిల్లా బోథ్-3 ఎంపీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ రజియాబేగం, ఆమె భ