తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బేఖాతరు చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్కు సంబంధించిన మినిట్స్ తుది నివేదికను తాజాగా జీఆర్ఎంబీ విడుదల చేసింది.
ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నిమామకాలు చేపట్టేందుకు ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది దరఖాస్తులకు గానూ తొలుత 27 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మార్గం సుగుమమైంది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల నియామలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
ఈ నెల 28న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమ
బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమ