హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఊరట లభించింది. ఫోర్జరీ కేసులో నెల రోజులకు పైగా రిమాండ్లో ఉన్న జగన్మోహన్రావుకు గురువారం హైకోర్టు జస్టిస్ సుజన షరతులతో కూడిన �
సైబరాబాద్లో బీ ఎన్ ఎస్ ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి ఆస్తి అటాచ్మెంట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. కొండాపూర్లోని తెలుగు ఫుడ్స్ కార్యాలయంలో పనిచేసే వేణుగోపాల్ డబ్బు�
Hyderabad | న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ అందించేలా చూడాలని వెస్ట్జోన్ డీసీపీ ఆదేశించారు.
OU Law College | ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థులను వర్సిటీ ఉన్నతాధికారులు గురువారం అభినందించారు.
దేశంలో ఈ ఏడాది(2024) ఎన్నో చారిత్రక తీర్పులకు సర్వోన్నత న్యాయస్థానం వేదికగా నిలిచింది. చట్ట, సామాజిక, రాజకీయ, వివక్ష, గుర్తింపు, జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో కీలక తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించింది.
భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సా�