ప్రధాని మోదీ పంజాబ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో బీజేపీ ఆందోళనకు గురవుతున్నది. రైతుల డిమాండ్లను మోదీ సానుకూలంగా పరిశీలిస్తారన�
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
Giriraj Singh Shown Black Flags | కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన వ్యక్తం చేశారు. (Giriraj Singh Shown Black Flags) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జర�
West Bengal Governor | పశ్చిమబెంగాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్కు నిరసన సెగ తగిలింది. వెస్ట్ బెంగాల్ తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP)కు చెందిన సభ్యులు గవర్నర్ కాన్వాయ్ వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించారు.
ప్రధాని వ్యాఖ్యలపై అట్టుడికిన జిల్లా నల్లజెండాలతో టీఆర్ఎస్ ర్యాలీలు మోదీ దిష్టిబొమ్మల దహనం ఎమ్మెల్యేల నేతృత్వంలో ఆందోళనలు విధులు బహిష్కరించిన న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో పని చేసిన నాయీబ్రాహ్మణుల
అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్లో రైతులు బుధవారం ఇళ్లపై, వాహనాలపై నల్లజెండాలు ఎగురవేసి.. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మ�