న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటారు. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నది. మరోవైపు బీజేపీ సుమారు 80 స్థానాల్�
తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�
మంత్రి తలసాని | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని మంత్రి తలసాని
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
అస్సాంలో తిరిగి అధికారం మాదేనంటున్నారు సిఎం సర్బానంద సోనోవాల్. ఇప్పటివరకు వెలువడిన అధికారిక లెక్కల ప్రకారం బీజేపీనే ముందంజలో ఉందని తెలిపారు. మా పనితీరుకు మెచ్చే మరోసారి అస్సాం ప్రజలు అధికారం కట్టబెడ�
త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశ�
పుదుచ్చరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరిలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం మేరకు.. 11 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నది. ఏప్రిల్ 6వ తేదీ�