లక్నో : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయ�
లక్నో: యూపీలో జరిగిన పార్టీరహిత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఆధిక్యత సాధించింది. నేరుగా పార్టీలు రంగంలోకి దిగకుండా తాము బలపరిచే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాయి. జిల్లా పంచాయ�
ముంబై: బెంగాల్ లో ఇటీవల అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండకు పాల్పడుతుందంటూ ఈనెల 5న బీజేపీ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ధర్నా కార్యక్రమంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు. ఎన్నికల
కాంగ్రెస్ | సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
బెంగాలీల నాడి పసిగట్టని సర్వే సంస్థలు తమిళనాడు, కేరళలో సీట్ల అంచనాల్లో ఫెయిల్ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే నిజమైన సర్వేలు న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టా�
77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమిమజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజరెండోసారి కాషాయకూటమికి అధికారం గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసా�
ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �