హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అటు టీఆర్ఎస్ పార్టీ.. ఇటు బీజేపీ నాయకులు అన్ని గ్రామాల్లో కలియతిరుగుతున్నారు. కాగా, హుజూరాబాద్లో గురువారం ప్రచారం చేసేందుకు వచ�
దళితబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు పచ్చి నిజం ప్రేమేందర్రెడ్డి లేఖే ప్రబలమైన సాక్ష్యం లేఖలోని రెండోపేజీ మూడో పేరాలో విస్పష్ట ఫిర్యాదు పదాల గడబిడతో దళితబంధును ఆపించిన దుర్మార్గం ముగ్గురు ఎన్నికల కమిషనర్�
ఈటల ( etela rajender )కు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్ ( Huzurabad )కు లేదా బీజేపీ ( BJP ) జాతీయ పార్టీ కనుక తెలంగాణ ( Telangana )కు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేంద�
BJP national office-bearers to meet on Monday | బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ సోమవారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ సందర్భంగా రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రైతుల ఆందోళన, కొవిడ్ మహమ్మారితో
తమ కూతురిని మోసం చేశాడని బాధిత తల్లిదండ్రుల ఆందోళన చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ ఖలీల్వాడి, అక్టోబర్ 13: తన కూతురిని మోసం చేశాడంటూ ఓ మహిళ నిజామాబాద్లో బీజేపీ కార్పొరేటర్ భర్తపై చెప్పుతో దాడి చేశారు. �
ఆ పార్టీకి ఓటేస్తే నష్టపోతం: మంత్రి కొప్పుల జమ్మికుంట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని బీజేపీ పార్టీ ఓర్వలేక పోతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సీఎం కేసీఆర్
హుజూరాబాద్ కమలం నేత గుడ్బై మరో వందమంది అనుచరులు కూడా ఈటల రాజేందర్ శిబిరంలో నిరాశ కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈటల నామినేషన్ �
New Delhi | ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ పర్యటన దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ రాష్ట్ర వర్గాలు
Babul Supriyo | తృణమూల్లో చేరిన మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో | పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ మాజీ నేత బాబుల్ సుప్రియో శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేంద్రమంత్రి వర్గంలో చోటు కోల్పోయిన �
ఫ్లెక్సీల తొలగింపు | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఫొటోలు లేకపోవడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు.జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వేత్త కంది శ్రీన�
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం