నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్న
రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
బీజేపీ నేత నామినేషన్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత ఇవాళ నామినేషన్ దా�
తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని
న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ సమావేశం ఈ నెల 23న జరిగే అవకాశం ఉంది.షెడ్యూల్ ప్రకారం మార్చి 17నే సమావేశం జరగాల్సి ఉండగా ఢిల్లీలో ఎంపీ రామ్స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో రద్దయ్యింది. గోమతి అపార్ట్మె�
న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో వి�