అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
కేసీఆర్ మీద ఎంత పగ! రైతు బంధుపై ఎంత దగా! అది నోరా.. ఈట మట్టా ఐదేండ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ వచ్చిందట బానిస పదవిని మాత్రం వదులుకోలేరట పార్టీ పెట్టే యత్నం నిజమేనని అంగీకారం కమ్యూనిస్టు డీఎన్ఏ కాషాయ కహా�
సాగర్ ప్రజలకు ధన్యవాదాలు | టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా
టీఆర్ఎస్లో చేరిన కడారి అంజయ్య యాదవ్ | నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్న
రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.