‘సుప్రీం కోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంట్ భవనాన్ని మూసేయాలి?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి నోరుపారేసుకున్నారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్�
అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తన పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. భూ కుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నదని వార్తలు వెలు�
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర మధ్య వాగ్యుద్ధం జరిగింది. దర్శన్ హీరానందానీ అనే వ్యాపారవేత్త ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా ముడుపులు స్వీకరించార
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదుతో జార్ఖండ్లోని దియోఘడ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. ఈ మేరక�