ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డికి అభద్రతాభావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ప�
Telangana | తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలతో దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పంచ�
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డ
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట�