బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు మరోసారి రైతుల సెగ తగిలింది. పసుపు బోర్డు హామీ నెరవేర్చక తప్పించుకు తిరుగుతున్న ఎంపీని రైతులు వెంటాడుతున్నారు. అడుగడుగునా అడ్డుకుని హామీలపై నిలదీస్తున్నార�
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. పెర్కిట్లోని అరవింద్ ఇంటి వద్దకు ఇవాళ ఉదయం రైతులు ధాన్యంతో చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నార�
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు.
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�