ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్కు అప్పగించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్
విశ్వవ్యాప్తంగా జెన్-జీ తరం వైవిధ్యమైన కదలికతో రాజకీయ, సామాజిక పరిణామాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తున్నది. సోషల్ మీడియా ఆధారంగా సమాచారాన్ని పొందుతూ, ఇతరులకు పంచుతూ పరిణామాలెన్నింటికో అభిప్రాయ పునాద�
ఆదిలాబాద్లో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదిలాబాద్లో గురువారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆదివారం సోయాబిన్ కొనుగోళ్లను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా సేకరణ చేపట్టారు.